రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించింది. వాటిలో ఆన్లైన్ చేసిన దరఖాస్తుల్లో ఎక్కువగా రేషన్కార్డులకు సంబంధించినవే ఉన్నాయి. వీటికి మోక్షం లభించలేదు.
డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించాలన్నారు. మండలంలోని తోపుగొండ గ్రామంలో చేపట్టి�
కుటుంబ డిజిటల్ కార్డుల జారీ దేశంలోకెల్లా తెలంగాణలోనే మొదటిసారిగా జరుగుతోందని మైనింగ్ శాఖ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ పేర్కొన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో తప్ప మ�
జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన డిజిటల్ కార్డుల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. తప్పుల్లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలన్నారు. గురువారం డిచ్పల్�