కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్తో పాటు చైనాలో జరిగే ప్రతిష్టాత్మక ప్రపంచకప్ టోర్నీకి తెలంగాణ యువ షూటర్ రాపోలు సురభి భరద్వాజ్ ఎంపికైంది.
జిల్లా కేంద్రంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో సెప్టెంబర్ 3, 4, 5 తేదీల్లో సాయి సంతోషి నాట్యమండలి (సురభి) ఆధ్వర్యంలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు సంస్థ అధ్యక్షుడు శ్రీపాద కుమారశర్మ తెలిపారు.
ఆది సాయికుమార్, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడు. ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం ప్రీ�