టాటా ఎయిర్బస్ ప్రాజెక్ట్ గుజరాత్ తరలివెళ్లడం మహారాష్ట్రలో కాక రేపుతోంది. రూ 22000 కోట్ల విలువైన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గుజరాత్కు వెళ్లడం మంచి సంకేతం కాదని ఎన్సీపీ నేత సుప్రియా సూలే అన్నారు.
ముంబై: ‘నీకు రాజకీయాలు ఎందుకు. ఇంటికెళ్లి వంట చేస్కో’ అంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు �
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకోవాలంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. దీనిపై ఎన్సీపీ నేతలు మండిపడ్డారు. మధ్యప్రదే�
దేశ వ్యాప్తంగా పెట్రో, సిలిండర్ ధరల పెంపుపై ఎన్సీపీ భగ్గుమంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలున్నందునే ఇన్ని రోజులు పెంచకుండా ఉన్నారని, ఫలితాలు రావడంతో పెంచేశారని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డ
ముంబై : సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీ మహరాజ్కు గురువు అని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇద్దరికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్నట్లు ఎ�
MP Supriya Sule Test Positive Covid-19 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యురాలు సుప్రియా సూలే బుధవారం తెలిపారు. బారామతి ఎంపీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె అయిన సుప్రియా సూలే (51)తో
న్యూఢిల్లీ: ముంబై సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఇవాళ లోక్సభలోని జీరో అవర్లో చర్చ జరిగింది. ఆ సమయంలో 8 మంది బీజేపీ ఎంపీలు మాట్లాడారు. మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చేయాలని వాళ్లు డిమాం�