ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన చర్య అని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఈశ్వర్ రెడ్డి మండిపడ్డారు. పట్టణంలోని ప్రభుత్వ ఉ�
ఆర్టీసీ డిపో నుంచి ఆరపేట శివారు వరకు ప్రమాదాల నివారణ లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక సీఐ అనిల్ కుమార్, ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం తాత్కాలిక మరమ్మతులు చేశారు.
తరాలు మారుతున్న కొద్దీ.. పిల్లల పెంపకంలోనూ మార్పు వస్తున్నది. ఒకప్పుడు విలువలే.. తల్లిదండ్రుల తొలి ప్రాధాన్యంగా ఉండేది. ఆ తర్వాత కాలంలో.. చదువు, డబ్బుకు ప్రాధాన్యత పెరిగింది. అయితే, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో..
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు లేవు. ఇదే హెచ్ఎండీఏ పరిధిలో పాలన పడకేసేలా చేస్తోంది. ఉన్నతాధికారులే విధులకు దూరంగా ఉండటంతో.. సిబ్బంది పనితీరు సాధారణ జనాలను ముప్పు తిప్పులు పెడ�
గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లపై ప్రయాణం సాఫీగా ముందుకుసాగుతున్నది. గత తొమ్మిదిన్నరేండ్లలో మండల కేంద్రాలకు వెళ్లే సింగిల్ వరుస రోడ్లు డబుల్గా మారాయి. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రోడ్ల నిర్�