నేటి తరం విద్యార్థులను యువ రచయితలుగా తయారు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా వారిని సాహిత్య అంశాలపై చైతన్యం చేసి నూతన రచనలు వెలుగులోకి తేవాలని ప్రముఖ సాహితీవేత్త సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
నాటక సాహిత్యంపై విస్తృతమైన పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా నేటి యువతరాన్ని ప్రోత్సహించాలని ప్రముఖ సాహితీ వేత్త, పరిశోధకుడు డాక్టర్ సుంకిరెడ్డి నారాయమణరెడ్డి అన్నారు.
మానవ సమాజ పరిణామంలో ప్రజాస్వామికీకరణ ప్రక్రియలో ఒకదాని తర్వాత ఒకటిగానో, సమాంతరంగానో సాగిన ఉద్యమాలన్నీ ముందడుగులే. కొన్ని ఉన్నత విలువల్ని ప్రతిష్ఠించినవే. ఇది మలిదశ తెలంగాణ ఉద్యమానికీ, రాష్ర్టావతరణ అనం
తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు అత్యంతక్రియాశీలకంగా పాల్గొన్నారని కవి, విమర్శకులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతు�