Lok Adalat | ప్రజల ఆకాంక్షల మేరకు లోక కళ్యాణార్థమే లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల అన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ వారు పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరిగిపోవడం అతివల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. వేధింప�
Sunitha Kunchala | ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నా, వారు పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరగడం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు.