రాష్ట్రంలో కీలకమైన ఇంధనశాఖ ముఖ్య అధికారులుగా వచ్చి వారెవరూ ఎక్కువకాలం ఉండటం లేదు. ఇలా వచ్చి అలా కుదురుకోగానే బదిలీ అవుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఈ శాఖకు నలుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు మారడం గమనార్హం.
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, మిషన్ భగీరథ, జలమండలి ద్వారా తాగునీటి సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలకు విద్యుత్తు సబ్సిడీ కింద రూ.875 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ హైదరాబాద్, డిసెంబర్ 22(నమస్తే తెలంగాణ): సంస్థ వృద్ధిలో మానవ వనరులు కీలక పాత్ర పోషించనున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కా
రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శిగా శ్రీనివాసరాజు హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చింది. రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ�
హైదరాబాద్ : ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే బస్సులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. ఉదయం నుండి వెళ్లే �