హైదరాబాద్: ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శిగా సునీల్ శర్మను ప్రభుత్వం నియమించింది. ఆయనకు గృహనిర్మాణ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. అదేవిధంగా ఆర్ అండ్ బీ కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు కేటాయించింది.