V Hanumantha Rao | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరూ ఊహించని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగో
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో భేటీ అయ్యారు. అంతకు ముందు సచివాలయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి
కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజులకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పీకే ప్రధాన అనుచరుడు, వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక బాధ్�
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్కి గడ్డుకాలం నడుస్తోందని సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీయే తేల్చి చెప్పారు. అయితే.. పార్టీకి తిరిగి జవస
ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్క�