ద్వీపరాజ్యంపై విజయంతో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు పులకించిపోయాడు. సర్వ సైన్యాధిపతి చౌండ సేనానితోపాటు యుద్ధ విజయంలో భాగమైన అందరినీ ఘనంగా సత్కరించాడు. ఆ సాయంత్రం మంత్రాంగ నిపుణుల ఆత్మీయ మధువు కార్యక్ర�
‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది’ అని నానుడి. అయినా కూడా ‘నిజం నిమ్మళంగనే బయటవడ్తది’ అన్నారు పెద్దలు. ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనిషి మాట తప్పకూడదు, అబద్ధం అసలే చెప్
తెట్టన తెల్లారింది. మబ్బులనే చెట్టుమీద పడ్డ మంచు, పొద్దున సూర్యుని కిరణాలతోని ముత్యం లెక్క మెరుస్తున్నది. చిన్న మంగళారం ఊరు మబ్బులనే నిద్ర లేచింది. రాజవ్వ.. హోటల్ ముందటున్న చెత్తను ఊడ్చేసి, చీపురు పుల్లల