బొగ్గు, సహజ వాయువు, చమురు అధిక వినియోగం వాతావరణ మార్పులకు కారణమవుతున్నది. ఫలితంగా భూతాపం పెరిగి జనం అల్లాడిపోతున్నారు. వరుసగా మూడో రోజు బుధవారం కూడా ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
ఎండాకాలం చివరిరోజులు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జనం విలవిలలాడుతున్నారు. రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. కాసేపు కూడా చల్లదనం ఉండడం లేదు. ఉక్కపోత ఉక్కిరిబిక్కి�
వేసవి ప్రత్యేక ఫలాల్లో ఒకటైన తాటిముంజ పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటుంది. ముంజలోపల తియ్యని నీరుంటుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇచ్చి, వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే దీన్ని ఐస్ యాపిల
మారెడ్డి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. శుక్రవారం బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో 44.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత �
పేదోడి ఫ్రిజ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఫ్రిజ్లు కొనుక్కునే స్థ్ధోమత లేని వారికి, ఫ్రిజ్ ఉన్నా వాటిలోని నీరు తాగని వారికోసం రంజన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. వేసవికాలం రావడంతోనే జిల్లా కేంద్రం