Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. పగలు, రాత్రి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9గంటలకే భానుగు భగ్గమంటున్నాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరువ�
ఖమ్మం జిల్లాలో రెండు వారాలుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు ఎండలు దంచి కొడుతూనే మరోవైపు రాత్రిళ్లు చలి పంజా విసురుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత కనిపిస్తున్నది.