రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే ఎండ దంచేస్తున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.6 డిగ్రీల నుంచి 37.7 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో గ
పట్టపగలు ఏదైనా వస్తువుపై సూర్యుడు వెలుగు పడుతుండగా.. దాని నీడ కనపడకపోవటం ఎప్పుడైనా చూశారా? ‘జీరో షాడో డే’గా పిలుస్తున్న అద్భుతమైన, అరుదైన సంఘటన మంగళవారం బెంగుళూరులో చోటుచేసుకోబోతున్నది.
సూర్యరశ్మి సమృద్ధిగా లభించే మన దేశంలో ఒకప్పుడు విటమిన్ డీ లోపం అనేది వినిపించేదే కాదు. అలాంటిది ఇప్పుడది ఎండమావిగా మారిపోయింది. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి డీ విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెప్తున్
Sun Exposure and Vitamin D | బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, ఎవరైనా గదిలోనే ఉండేందుకు మొగ్గు చూపుతారు. అలా, శరీరానికి సూర్మరశ్మి అందకపోవడంతో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అందువల్ల రోజూ ఉదయం పావుగంటయినా ఎండలో కూర్చోవడమో, న�