మాజీ సర్పంచుల ఆత్మహత్యలను సుమోటో తీసుకుని ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర మానవ హకుల కమిషనర్కు తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించ�
తెలంగాణ డీజీపీ జితేందర్పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సీరియస్ అయింది. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్లో ఓ యువకుడి మరణాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి గురువారం నోటీసుల
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రేవంత్రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ చావును పదేపదే కోరుకుంటుండటంపై రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఒక జస్టిస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
మంచిర్యాల జిల్లా కోయపోషగూడెంలో ఓ గిరిజన మహిళపై దాడి ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి దాడి చేసిన క�
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావుపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఎంప్లాయిస్, టీచర్స్, గజిట