దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. గత మూడు రోజుల్ల
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా 43 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఆదివారం ఒక్కసారిగా 46 డిగ్రీలకు చేరువ�
అల్పపీడన ప్రభావంతో 20 రోజులపాటు చల్లబడ్డ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. గాలిలో తేమ శాతం తగ్గడంతోపాటు గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగడంతో వేడి ప్రభావం తీవ్రతరమవుతున్నది.