‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదే లే..’ అనే మాటను నేను ఎక్కువగా వాడుతుంటా. నా హృదయానికి బాగా దగ్గరైన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఈ మాటను నేను ఎప్పుడూ గుర్తుచేసుకుంటా. అందరిలాగే నా జీవితంలో భయపడే క్షణాలుంటాయి. ఆ సమయంల�
‘మంచి దర్శకుడి కథను వినడం కంటే వెండితెరపై చూడటానికే నేను ఇష్టపడతా. ఈ సినిమాను థియేటర్లో చూడాలనే దేవా కట్టా కథ చెబుతానన్నా ఇప్పటివరకు వినలేదు’ అని అన్నారు దర్శకుడు సుకుమార్. సాయితేజ్ హీరోగా నటిస్తున్�
By Maduri Mattaiah అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు
అభిమాన హీరోలకు సంబంధించిన సినిమా అప్ డేట్స్ తెలుసుకోడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తుంటారు. అందులోనూ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సిని�
ఉప్పెన..సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కు కాసుల పంట పండించింది. సుకుమార్ మరో క్రేజీ ప్రాజెక్టు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామర్ బ్యూటీ రష్మిక మంధాన ప్రధాన పాత్రలలో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో విలన్గా ఎవరు �
ఏదో ఒక మార్గంలో ప్రేమకు ప్రతిస్పందన వ్యక్తం చేయడం అవశ్యమనే వినూత్నమైన పాయింట్తో ఫీల్ మై లవ్ అంటూ ‘ఆర్య’ సినిమాతో తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. అదే సృజనాత్మక ఒరవడిల�
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తన ఉత్తమాభిరుచిని ప్రతిబింబించే సినిమాల రూపకల్పన కోసం సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్పై ‘కుమారి 21ఎఫ్’ ‘ఉప్పెన’ వంటి విజయవంతమైన చి�
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే కొన్ని పంచ్ డైలాగ్స్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. క్యారెక్టరైజేషన్ లో భాగంగా హీరో చెప్పే కొన్ని కొత్త రకమైన పదాలను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేస్త