ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్
సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామ సమీపంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రారంభమైంది. చక్కెర ఫ్యాక్టరీ సమీపంలోని గ్రామాల్లో చెరుకును నరికి, ఎడ్లబండ్లపై ఫ్యాక్టరీకి తరలించి ఉపాధిని పొం�
వ్యవసాయంలో యాంత్రీకరణ రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆధునిక యంత్రాలు వస్తుండడంతో రైతులు ధీమాగా సాగుచేస్తున్నారు. కూలీల కొరత నుంచి యంత్రాలతో బయటపడుతున్నారు. మండలంలో ఇటీవల చెరుకు సాగు పెరిగింది. నీటి �
చెరుకును నరికిన తర్వాత చేనులో పోగైన చెత్తను రైతులు కాల్చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ చెత్తలో ఉండే నత్రజని, భాస్వరం, పొటాష్లాంటి పోషకాలతోపాటు భూసారాన్ని కూడా నష్టపోతున్నారు. పర్యావరణ కాలుష్యానికీ కారణమ�
నష్టంలేని పంటలవైపు రైతులు చూపు జిల్లాలో అత్యధికంగా కోహీర్ మండలంలో సాగు రెండు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం కోహీర్, డిసెంబర్ 13:చెక్కెర తీపిలాంటిది చెరుకు సాగు.. పంటను నమ్మునున్న రైతులకు లాభాలను చవిచూసేల�