ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గత నలభై ఏళ్లుగా అద్దె భవనంలో కొనసాగుతున్నది. దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సొంత భవనం నిర్మించి ఇవ్వాలన్న సంకల్పంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డ�
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197,198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేన్లను రద్దు చేయడానికి అధికారులు సమాయత్తమయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యా�
కుత్బుల్లాపూర్ సబ్రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తవ్వే కొద్దీ దొంగ రిజిస్ట్రేషన్ల ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధి ప్రగతినగర్కు చెందిన ఓ మహిళకు సంబంధించిన ఇంటి స�
సర్వర్లో సాంకేతిక సమస్యలు రిజిస్ట్రేషన్ వినియోగదారులకు చుక్కలు చూపించాయి. స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే క్రయవిక్రయదారులు నరకయాతన అనుభవించారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి