బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులపై చిత్తశుద్ధి లేదని.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు మద్దతు ధర లేక దళారుల పాలవుతున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించడం లేదన్నారు.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గ రైతులకు మల్లన్న సాగర్ మెయిన్ కెనాల్ ద్వారా మల్లన్న సాగర్ ద్వారా రైతులకు గొలుసు కట్టు చెరువు ద్వారా సాగునీరు అందిస్తే.. చెరువులు నిండి ప్రతి రైతుకు సాగునీరు అందించే అవకాశం ఉ
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు ద్వారా నిర్మించతలపెట్టిన పలు ఉప కాల్వల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమ