దైవ దర్శనానికి వచ్చిన మిత్రులు స్నానం చేసేందుకు గోదావరి నదిలోకి దిగగా ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో ముగ్గురి మృతిదేహాలు లభ్యంకాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జి�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోటగల్లీ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ముగ్గురు విద్యార్థినులు (Students Missing) కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్లాలని చిట్టీల్లో రాసి, లక్కీ డ్రా తీసిన బాలికలు.. అందు�
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మైనారిటీ గురుకుల పాఠశాలలో(Minority Gurukula School) ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్(Students missing) అవ్వడం కలకలం రేపుతున్నది. నిన్నటి నుంచి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పిల్లల త