నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో ముగ్గురు అమ్మాయిల అదృశ్యం కలకలం (Students Missing) సృష్టించింది. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవలిక నవీపేట్లోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.
Nallagonda | నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మైనారిటీ గురుకుల పాఠశాలలో(Minority Gurukula School) ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్(Students missing) అవ్వడం కలకలం రేపుతున్నది. నిన్నటి నుంచి ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోవడంతో పిల్లల త