అల్పాహారం తిని పదిమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు జడ్పీహెచ్ఎస్లో సోమవారం ఉ దయం చోటుచేసుకున్నది. ఓ ట్రస్టు ఆధ్వర్యంలో తొలిరోజు మర్లపాడు జడ్పీహెచ్ఎస్ విద్�
బీర్కూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాల, కళాశాలలో ఆదివారం రాత్రి భోజనం వికటించి 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని బాన్సువాడ దవాఖానకు తరలించి, చికిత్స అందించారు. 16మందిని డిశ్చార్�
ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు మరోమారు కడుపునొప్పితో సతమతమయ్యారు. దీంతో గురువారం ఉదయం వారిని దవాఖానలో చేర్పించారు. బుధవారం భోజనం తిన్న పిల్లలు వాంతులు,