అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకున్నది.
కాంట్రాక్ట్ అధ్యాపకుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన విద్యా
గురుకులాల గేట్లకు తాళాలు వెక్కిరించాయి. సోమవారం తొర్రూరులోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కేజీబీవీల్లో వసతుల పరిశీలనకు వెళ్లిన బీఆర్ఎస్, విద్యార్థి సంఘం నాయకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. ద
తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడంతోపాటు బీఈడీ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని పీడీఎస్యూ, టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీయూలోని వీసీ �