Bus Pass | విద్యార్థులకు బస్సు పాస్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమవుతుందని గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నగర ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో గతంలో కేవలం విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉండే రూట్ పాసుల విధానం ఇక నుంచి సాధారణ ప్రయాణికులకూ అందుబాటులోకి తీస
కందుకూరు: ప్రభుత్వ రంగ సంస్థ టీఎస్ ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు ఆర్టీసీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ కళాజాత బృందాలు విరివిగా ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా కందుకూరు మండ�
విద్యార్థుల బస్పాసులు | జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల బస్సు పాసులు జారీ ప్రక్రియ ప్రారంభమైంది. బస్పాసుల కోసం విద్య�