పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం పడటంతో రైతుల ధాన్యం తడిసింది. గత మూడు రోజులుగా తుఫాన్ కారణంగా వర్షాలు పడుతుండటంతో రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుత �
ముందస్తుగా వేసిన మొక్కజొన్న, పత్తి పంటలకు యూరియా అవసరం రావడంతో బస్తాల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. సీజన్లో వ్యవసాయ పనులు వదిలి సొసైటీ కార్యాలయాలు, గోడౌన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పొద్దంతా పడ
పని చేయించి ప్రభుత్వానికి ఎంతో పేరు తీసుకువస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను మాత్రం ప్రభుత్వం మరుస్తోంది. ఎంతో కష్టపడుతున్న పనికి తగ్గ వేతనాలు మాత్రం అందడం లేదు. చాలీచాలని జీవితాలతో జీవనం సాగిస్తున్న ఫీల్
గొల్లపల్లి గ్రామంలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఆరు చేదబావులు, మూడు చేతి పంపులు ఉన్నాయి. ఇంటింటికీ మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఎండలు ముదరడంతో చేదబావుల్లో నీళ్లు అడుగంటి పోయాయి. ఇక మిషన్ భగీరథ జలాలు కొ
Obesity : ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా ప్రస్తుతం ఊబకాయంతో బాధపడుతున్నారని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి పెద్దల్లో ఊబకాయం రెట్టింపవగా, పిల్లల్లో నాలుగు రెట్లు పెరగడం ఆంద�