మెదక్ జిల్లా వ్యాప్తంగా కుకల బెడద తీవ్రమైంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులను వెంటాడి కరుస్తుండడంతో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అత్యధిక ఫిర్యాదులు వస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక�
బాలానగర్లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలను ఉరికిస్తూ... దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ.. బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా 16 మందిని కరిచింది.