షేర్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ముంబైకు చెందిన ఒక కంపెనీ 72 ఏండ్ల వృద్ధుడిని రూ.35 కోట్ల మేర మోసం చేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది. నాలుగేండ్ల పాటు అతని ట్రేడింగ్ అకౌంట్ను నిర్వహించిన కంపెనీ అతడిని పెద్�
స్టాక్ మార్కెట్లో 1992 స్కాం మరోసారి పునరావృతం అవుతుందా? అనే అనుమానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు.