సీపీఎస్ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్(సీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన జీవో-28ని రద్దుచేయాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ స్థానంలో పాత పింఛన్ను పునరుద్ధరించాలని కోరారు.