పైకి ఎగబాకలేక, కిందకు దిగజారలేక నడుమన పడి నలిగేది అనే నిర్వచనం ఇప్పుడు మధ్యతరగతికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో వినిమయంలో ప్రధాన వాటా ఈ వర్గానిదే. ఆదాయంలో ఎంతోకొంత మిగులు ఉండే వర్గమిది. అయితే ఆ ఆదాయాన
ఇవి గత పది రోజుల్లో దేశంలో జరిగిన రెండు విభిన్న సంఘటనలు. దీంట్లో ఎవరి లోతెంతో వారి చిత్తశుద్ధి ద్వారా ప్రజలకు ఈపాటికే అర్థమైంది. ఇక్కడ మరో ఉదాహరణ ప్రస్తావిస్తాను. కరోనా కష్టకాలంలో కోట్లాది మంది భారతీయుల�