భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.
Train Reverse | ఒక ఎక్స్ప్రెస్ రైలు స్టేషన్లో ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఆ రైలు ఎక్కాల్సిన, దిగాల్సిన ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ గందరగోళం నేపథ్యంలో అర కిలోమీటరు దూరం ముందుకు వెళ్లిన ఆ రైలు వెనక్కి �
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగిన ఆందోళనలు, నిరసనలతో ధ్వంసమైన ఆస్తుల లెక్కలు, రైళ్ల పునరుద్ధరణ, ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించిన అధికారులు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంప�
బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం పోలీస్స్టేషన్ను బుధవారం వైరా ఏసీపీ స్నేహామెహ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్స్టేషన్లోని రికార్డులను ఆమె పరిశీలించారు. అనంతరం సీజ్ చేసిన వెహికల్స్ను, పోలీస్స్టేషన్ పరి�