కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
స్వరాష్ట్రంలోనే పల్లెల్లో అసాధారణ అభివృద్ధి జరిగిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని పేదలకు విడుతల వారీగా గృహలక్ష్మి కింద రూ. 3 లక�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం లక్కోరాలో నిర్వహించిన మెగాజాబ్మేళాకు విశేష స్పందన లభించింది. 4500 మందికి పైగా ఇంటర్వ్యూలకు హాజరుకాగా 1,236 మందికి కొలువులు లభించాయి.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో అవాస్తవాలు ఏమున్నాయో వైసీపీ నేతలు చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుని