పాల్వంచ రూరల్, ఆగస్టు 16 : కిన్నెరసాని క్రీడా పాఠశాలలో అండర్-15 విభాగంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలను శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను
నిరుపేదల భూమి కోసం, భుక్తి కోసం తుపాకీ పట్టిన యోధుడు, పేదల మనిషి చెన్నమనేని రాజేశ్వర్రావు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ కొనియాడారు.
సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ఐడీటీఆర్ తెలంగాణకు మణిహారం లాంటిది అని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొ న్నా రు. ఈ మేరకు ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మం
విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్�