ఇప్పటివరకు పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా.. తొలిసారిగా 18 ఏండ్లు పైబడిన వారికీ ఇచ్చేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా..
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఇప్పుడు ‘డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్' (డీఎంఈ) పోస్టు అంటేనే అధికారులు ఉలిక్కి పడుతున్నారు. వైద్యవిద్యకు పెద్దదిక్కుగా నిలవాల్సిన పదవి తీవ్ర వివాదాస్పదంగా మారడమే ఇందు�