ఆర్థిక శాఖలో ఓ అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇచ్చారంటూ ‘తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్' ఆరోపించింది. ఆ ప్రమోషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం �
రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కేంద్ర పథకాల అమలు, నిధులు విడుదల వంటి అంశాల పర్యవేక్షణ కోసం సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ)ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న తమ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆ శాఖ అధికారుల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యంగా నెలాఖరు కావడంతో ఆర్థిక శాఖ అధికారుల�