దేశంలో తెలంగాణ తప్ప మరే రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇవ్వడం లేదని, అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం పట్టణంలోని లక్ష్మ
దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి నెలనెలా అందించే పింఛన్ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతూ శనివారం రాత్రి ఉత్తర్వులు విడుదల చేయడమే కాకుండా, వచ్చే నెల నుంచే పెంచిన పింఛన్ను అందించే
వాసుదేవరెడ్డి | రాష్ట్ర దివ్యంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్ను తెలంగాణ భవన్ లో కలసి ఆశీర్వాదం తీసుకున్నారు