పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో
అసెంబ్లీ నియోజకవర్గ సాధారణ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగనున్న కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వి కాస్ రాజ్ అన్నారు.
జిలా ల్లో అసెంబ్లీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నా రు. సోమవారం ఎన్నికల నిర్వహణ,
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబ�
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఓట్ల లెక్కింపులో ఎలాంటి పొరపాట