State Art Gallery | హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాయజ్ఞ, టార్చ్ల కలయికతో శనివారం ''శిలా నిశ్శబ్దం'' పేరిట చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
కొండగాలి తగిలితే.. మేఘం వర్షిస్తుంది. మెట్ట పరవశిస్తుంది. అదే కొండపల్లి చేయి కదిపితే.. వన్నెలు పులకిస్తాయి. వెన్నెల్లు విరుస్తాయి. ఆయన కుంచె నుంచి ఉదయించిన ప్రతి చిత్రమూ అపురూపమే! ఆయన రంగులద్దిన ప్రతి గీతా.
చార్మినార్ : వన్యప్రాణుల మనుగడను సమాజానికి చాటిచెప్పేలా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పలువురు పెయింటింగ్ ఆర్టిస్టులు తమ పెయిం టింగ్లతో ప్రదర్శన నిర్వహించి వన్యప్రాణుల సంరక్షణ కోసం చక్కటి సందేశాన్ని చాట�