Nikhil Sosale: ఆర్సీబీ మార్కెటింగ్, రెవన్యూ హెడ్గా ఉన్న నిఖిల్ సోసేల్ను బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో నమోదు అయిన కేసు అంశంలో అతన్ని అదపులోకి తీసుకున్నారు. ఆర్సీబీ ఈవెంట్
Bengaluru: బెంగుళూరు తొక్కిసలాట ఘటనతో లింకున్న నలుగుర్ని అరెస్టు చేశారు. ఈవెంట్ మేనేజర్ నిఖిల్ సోసేల్ను అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఇక బెంగుళూరు కొత్త కమీషనర
సంధ్య థియేయర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.
ప్రచార మోజుతో ఓ మహిళ మరణానికి కారణమైన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్తోపాటు ‘పుష్ప-2’ ప్రొడక్షన్ టీం, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్గౌడ్ కోర�