కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభానికి గురైంది.
తెలంగాణలో పారిశ్రామికరంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదిన్నరేండ్లలో టీ-ఐడియా, టీ-ప్రైడ్ పథకాల కింద రూ.6,237.28 కోట్ల రాయితీలు అందించింది.
8 ఏండ్ల తర్వాత తొలిసారి పెరిగిన రేట్లు రాష్ట్రంగా ఏర్పడ్డాక ఇదే మొదటిసారి తెలంగాణ ‘భూమ్’ మేరకు సవరింపులు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల్లో స్వల్ప సవరణ వ్యవసాయ, వ్యవసాయేతర, ప్లాట్లు ఫ్లాట్ల మా�
7.5 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చ