కేసులు పెట్టినా, పదే పదే నోటీసులు ఇచ్చినా, చివరికి అరెస్ట్ చేసినా తాను బీజేపీకి లొంగేదిలేదని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి స్పష్టంచేశారు. బీజేపీ కుట్రలపై పోరాటంలో వెనక్కి తగ్గదేలేదని ప్రకటిం
కేంద్రంలోని మోదీ సర్కారు మరో ప్రభుత్వ రంగ సంస్థను అమ్మేస్తున్నది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లో కేంద్రానికున్న మొత్తం 29.58 శాతం వాటా (124.96 కోట్లకుపైగా షేర్లు) విక్రయానికి వీలుగా బుధవారం ఆ�
ఆ కంపెనీ మొత్తం విలువ దాదాపు రూ.5 వేల కోట్లు. పనిచేస్తున్న ఉద్యోగులు 1,000 మంది. ఇంతటి విలువైన కంపెనీని కేవలం రూ.211 కోట్లకు ప్రైవేటుపరం చేసింది మోదీ సర్కారు. ప్రభుత్వ ఏరోస్పేస్ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీగా ఉ