ఎస్సారెస్పీ కాల్వ కట్టలు మాయమవుతున్నాయి. కొందరు ఏకంగా కట్టను తొలగించి, తమ భూమిలో కలుపుకొని పంటలు సాగు చేస్తుండగా, మరికొందరు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగే వారు లేకపోవడంతో రాత్రనకా, పగలనక
తిరుమలగిరి మండలంలోని జలాల్పురం, నాగారం మండల పరిధిలోని మామిడిపల్లి ,ఈటూరు , వర్దమాన్కోట ,ఫణిగిరి పరిధిలోని ఎస్సారెస్పీ కాల్వలకు గండ్లు పడ్డాయి. దీనితో కాల్వ కట్టలపై నుంచి వెళ్లాలంటే రైతులు ఇబ్బందులు పడ
ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
విద్యుత్ ఉత్పత్తిలో ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రం మరోమారు లక్ష్యాన్ని చేరుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పంటలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకునే అవకాశం క�