ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి ఢోకా లేకుండా గుండెలపై చెయ్యేసుకొని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. వానలు పడక.. కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగ
విద్యుత్ ఉత్పత్తిలో ఎస్సారెస్పీ జలవిద్యుత్ కేంద్రం మరోమారు లక్ష్యాన్ని చేరుకున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పంటలకు నీటివిడుదల కొనసాగుతుండడంతో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం చేరుకునే అవకాశం క�