నిర్మల్ జిల్లా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 98.96 శాతం ఉత్తీర్ణత తో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు డీఈవో భోజన్న తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తం గా 9743 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. బాలురు 47
పదో తరగతి వార్షిక పరీక్షల్లో నలుగురు విద్యార్థులూ అత్యధిక మార్కులు సాధించి స్టేట్ టాపర్లుగా నిలిచారు. వారు 600 మార్కులకు 597 మార్కులు సాధించి సత్తాచాటారు.
ఎస్సెస్సీ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు విజయభేరి మోగించినట్లు విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్ తెలిపారు. పీ శృతి, ఆర్ గుణసాయి, శరణ్రెడ్డి 600మార్కులకు 595 సాధించి అత్యుత్తమ ప్రతిభ
పదో తరగతి ఫలితాల్లో ఎస్సీ, బీసీ గురుకులాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ఎస్సీ గురుకులాల నుంచి 16,845 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో 16,693 మంది విద్యార్థులు (99.1%) ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలో ఈసారి పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో రికార్డ్ స్థాయి ఉత్తీర్ణతా శాతం నమోదైంది. అత్యధికంగా 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 5,26,166 మంది విద్యార్థులు పరీక్షల�