Tirumala | శ్రీవాణి టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవాణి టికెట్ల కోటాను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు శ్రీవాణి కోటా కింద రోజుకు 1500 టికెట్లు ఇస్తున్నారు. ఆ కోటాన
తిరుమల శ్రీవారి దర్శనాన్ని సామాన్య భక్తులకు మరింతగా కల్పించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ల రోజువారీ కోటాను వెయ్యికి పరిమితం చేసింది.
TTD | దేశ విదేశాల నుంచి తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి వచ్చే విమాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి దర్శన (Srivani Darsan) టికెట్ కౌంటర్ను మార్పు చేశామని టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు.