తెలంగాణ-ఏపీ సరిహద్దులోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్తు కేంద్రం యూనిట్-4 పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని జలవిద్యుత్తు కేంద్రంలో 6 యూనిట్లు ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం శ్రీశైలం ప్రధాన ఎడమ కాల్వ ద్వారా అదనపు నీళ్లను తీసుకెళ్లే విధంగా చర్యలు చేపడుతున్నా.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కండ్లు మూసుకున్నదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ చ
శ్రీశై లం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం లో ఒకటో యూనిట్ వద్ద జీరో ఫ్లోర్లో డ్రాఫ్ట్ ట్యూబ్ స్లాబ్ లీకేజీని వెంటనే అరికట్టాలని జెన్కో సీఎండీ సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు. అవసరమైతే నిపుణుల�
అమ్రాబా ద్ మండలం దోమలపెంట, ఈగలపెంట టీ జీ జెన్కో శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం నుం చి జలాశయంలోకి పంప్మోడ్ పద్ధతిలో నీటిని తరలిస్తున్నారు. వారం రోజులుగా ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కే�