Srisailam | శ్రీశైల వాసులు, యాత్రికులు, భక్తుల సౌకర్యార్థం రూ.19 కోట్ల అంచనా వ్యయంతో 30 పడకల దవాఖాన నిర్మించాలని గురువారం జరిగిన శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల సమావేశం తీర్మానించింది.
Srisailam | శ్రీశైల దేవస్ధానానికి తిరుపతి వాసి ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం ఎంజీ మోటార్స్ కారు ఆస్టర్ (MG Astor)ను విరాళంగా అందజేశారు. దీని విలువ రూ.15 లక్షలు. శ్రీశైలం ఈవో పెద్దిరాజుకు ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కారు�