నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఈరట్వానిపల్లి సమీపంలోని పురాతన శివాలయంలో చోడ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఈ శాసనం కందూరిచోడ పాలకులలో ఉదయనచోడ మహారాజు కాలం నాటిదని బృందం కన్
హైదరాబాద్ : ప్రజాకవి కాళోజీ చేసిన సాహిత్య సేవలను స్మరించుకునేందుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 15, 16వ తేదీల్లో సాహిత్య సభలు నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కాళ�
హైదరాబాద్ : ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకులు శ్రీరామోజు హరగోపాల్ను కాళోజీ నారాయణరావు పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ అవార్డుతో పాటు రూ. రూ.1,01,116 నగదు బహుమతి, జ్ఞాపికతో ఆయనను ప్ర�
కేంద్రమంత్రికి కొత్త తెలంగాణ చరిత్ర బృందం వినతి హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): ఒకరు గుర్తించిన శాసనాలను మరొకరు గుర్తించినట్టు ఎపిగ్రఫీ శాఖ ప్రకటించడం శోచనీయమని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వి�