శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమా నడుస్తున్న మూసాపేట శ్రీ రాములు థియేటర్ దగ్గర ఆందోళన చేశారు మహిళా సంఘ కార్యకర్తలు. సినిమా ప్రదర్శన వెంటనే ఆపేయాలని పోస్టర్లను చించివేసి తగులబెట్టారు.
సాధారణంగా శుక్రవారం రోజు కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ ఈ సారి మాత్రం ఒకరోజు ముందుగానే అంటే గురువారమే కొత్త సినిమాలు వచ్చేశాయి. ఆగస్ట్ 19న రెండు సినిమాలు విడుదలయ్యాయి.
శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్’. ఈ. సత్తిబాబు దర్శకుడు. గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ నిర్మాతలు. ఆగస్ట్లో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమాలో ‘�
యాంకర్స్ హీరోయిన్లుగా మారడం ఇప్పుడే కొత్తగా జరగడం లేదు. చాలా ఏళ్లుగా జరుగుతూనే ఉంది. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరికొందరు కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులు గుర్తు పెట్టుకోవడం లేదు.