గ్రామ పంచాయతీ కార్యదర్శులు పనితీరును మెరుగు పర్చుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క సూచించారు. కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని తెలిపారు.
పాలమూరు జి ల్లాలో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాలని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స
మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సోదరుడు శ్రీకాంత్గౌడ్ను పోలీసులు శనివారం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని జూనియర్ సివిల్ జడ్జి కం జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరిచ�
ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎన్నికల వ్యూహాలు ఫలిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్రావు రాజకీయ ఎత్తుగడలకు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు