Sharwanand 38 | టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన కెరీర్లో తొలి పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్య కథాంశంతో హీరో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సంపత్నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ పాన్ ఇ
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఏ.హర్ష దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకానుంది. బుధవారం ఈ సినిమా ట�
గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘భీమా’కు సంబంధించిన టీజర్ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెలుగులో చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత క�