MAMIDIPALLY | కోనరావుపేట, ఏప్రిల్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
వసంత రుతువు, చైత్రమాసం, నవమి (శ్రీరామ నవమి) అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సందడి వాతావరణం ఆరోజున సీతారాముల కల్యాణాన్ని (Sri Rama Kalyanam) ఘనంగా తమ ఇంట్లో కళ్యాణంగా భావించి మండలం జరిపిస్తుంటారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మ�
సిద్దిపేట గణేశ్నగర్ ప్రసన్నాంజనేయ స్వామి మహిమగల స్వామిగా విరాజిల్లుతున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వామివారి ఆలయ సన్నిధిలో నూతనంగా నిర్మించిన శ్రీరామకల్యాణ మ
దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఊరూరా ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. శోభాయాత్రలు, భజనలతో సర్వత్రా భక్తిభావం వెల్లివిరిసింది. ఇంటిళ్లిపాది ఆలయాలకు వెళ్లి శ్రీరామ �
సూర్యాపేటలో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేదాంత భజన మందిరంతో పాటు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపాల వద్ద సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. కల్యా�
Sri Rama Kalyanam | భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తులకు వేదపండితులు ఏకాంతంగా తిరుకల్యాణం నిర్వహించారు. అనంతరం సీతాసమేత కల్యాణ రాముడు మిథిలా మండపానికి చేరుకున్నాడు.