దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు. రాజన్న ఆలయంలోని ప్రధాన విభాగాల్లో కొద్ది రోజులుగా �
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దేవాదాయ శాఖ అధికారినే ఈవోగా నియమించాలని అర్చక ఉద్యోగ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతిపత్�